Tuesday, 21 April 2026 02:51:19 PM

భీమవరంలో రాష్ట్రస్థాయి రెల్లి టోర్నమెంట్

పశ్చిమగోదావరి జిల్లా

Date : 13 May 2023 08:39 PM Views : 154

One Tv News - NEWS / ఎన్టీఆర్ జిల్లా : యువత క్రీడల్లో రాణించాలంటే పట్టుదల కృషి ఆటలో నైపుణ్యం కలిగి ఉండాలి అని ఈరోజు భీమవరం లో రాష్ట్రస్థాయి రెల్లి టోర్నమెంట్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని టిడిపి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ స్థాయి దాతల సహాయ సహకారాలతో రెండో రోజుగా రాష్ట్రస్థాయి రెల్లి టోర్నమెంట్ క్రికెట్ పోటీలు 18 వార్డ్ రేల్లి యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు,కోళ్ల నాగేశ్వరరావు ,మెంటే పార్థసారథి, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము,లంకీ చిన్నిలు క్రికెట్ క్రీడాకారులు తో పరిచయ వేదిక నిర్వహించి క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్ ఆటతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా దేహ దారిద్యం పెంపొందించే క్రికెట్ క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవడానికి ఇటువంటి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :