One Tv News - NEWS / యాదాద్రి భువనగిరి జిల్లా : విజయనగరం నుంచి ముంబై కి అక్రమంగా నూట ఇరవై కేజీల గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను యాదాద్రి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర తెలిపారు.ఎస్ఓటి పోలీసులకు అందిన పక్క సమాచారం మేరకు రామన్నపేట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు..
వారి నుంచి ఒక కారు ,120 కేజీల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం. చేసుకున్నట్లు తెలిపారు
One Tv News