One Tv News - NEWS / సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని హనుమాన్ పార్టీలే దుకాణంలో ప్రభుత్వం అందించే సబ్సిడీ జీలుగా విత్తనాల కౌంటర్ ను మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాసు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
బయటి మార్కెట్లో 40 కేజీల బస్తా ధర 3500 రూపాయలు ఉందని దాన్ని తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు 1250 రూపాయలకే అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలుష్యం గౌడ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వనగట్ల శ్రీనివాస్ గౌడ్ రైతులు పాల్గొన్నారు
One Tv News