One Tv News - NEWS / ఏలూరు జిల్లా : ఏలూరు జిల్లా ఏలూరు లో డిఎస్పి శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లాలో వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ తోములిస్తున్న నలుగురు వ్యక్తులను చేబ్రోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు
ఈ నలుగురు నిందితుల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు విలువచేసే రెండు వందల ఐదు కేజీల రాగి వైర్లు స్వాధీనం చేసుకున్న మన్నారు ఈ ట్రాన్స్ఫార్మర్లు జిల్లాలను పళ్ళు స్టేషన్లో 45 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
One Tv News