One Tv News - NEWS / సంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం విట్యాల గ్రామ పరిధిలో ఓ పసికందును వదిలేసిన ఘటన వెలుగులోకి వచ్చింది పిల్ల వాడి ఏడుపు విని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు
ఆ బాబు ను అక్కడి నుండి షాద్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..
One Tv News