One Tv News - NEWS / అనంతపురం జిల్లా : అనంతపురం తాడపత్రి ప్రధాన రహదారిపై బుక్కరాయసముద్రం వద్ద దళితులు,దళిత సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. సిద్ధరాచర్ల గ్రామ దళిత సర్పంచ్ రామాంజనేయులు పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడికి పాల్పడిన అగ్రవర్ణ కులానికి చెందిన వారిపై పోలీసులు చట్టపరంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎస్సీలకే భద్రత లేదంటూ నినాదాలు చేశారు.
One Tv News