One Tv News - NEWS / మేడ్చల్ /దమ్మాయిగూడ : రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం లోని జౌళి శాఖ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో నేత కార్మికులు ధర్నా చేపట్టారు. 2020 సంవత్సరం బతుకమ్మ చీరెల 10% శాతం యారాన్ సబ్సిడీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.కార్మికులకు రావాల్సిన యారాన్ సబ్సిడీ వెంటనే విడుదల చేయక పోతే జౌలీ శాఖ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు .
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అసిస్టెంట్ డైరెక్టర్ సాగర్ కు వినతి పత్రం సమర్పించారు.
One Tv News