One Tv News - NEWS / మేడ్చల్ /దమ్మాయిగూడ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి కార్యాలయంలో ఓ.బి.సి మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన నిధులు మన నియమాకాలు అని చెప్పిన కేసీఆర్ మాట తప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు బీసీలకు ఎటువంటి ఆధారం లేని వారికి ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందలేదని బీసీలకు బిజెపి నరేంద్ర మోడీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అండగా నిలుస్తారని తెలిపారు
ఈనెల 18వ తేదీన హైదరాబాదులో జరగనున్న బిజెపి బీసీ సమ్మేళన సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
One Tv News