Saturday, 18 April 2026 03:40:22 AM

సుమారు రెండు ఐచర్ వ్యాన్లలో 200 వరకు గోవులు

నూజివీడు

Date : 20 May 2023 10:06 AM Views : 166

One Tv News - NEWS / ఏలూరు జిల్లా : ఏలూరు జిల్లా నూజివీడులో గోవులను అనకాపల్లి నుండి హైదరాబాద్ కబేలాకు తరలిస్తున్న రెండు ఐచర్ వ్యానులను హనుమాన్ సేన , గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టుకొని నూజివీడు పోలీసులకు అప్పచెప్పారు . సుమారు రెండు ఐచర్ వ్యాన్లలో 200 వరకు గోవులు హైదరాబాద్ కబేలాకు తరలిస్తున్నారు . వ్యాన్లను నడుపుతున్న డ్రైవర్ ఇవి ఎక్కించిన చోట నుండి దింపడం వరకే తమకు తెలుసని సమాధానం ఇస్తున్నారు.

నూజివీడు మీదుగా ప్రతి నిత్యం గోవులను హైదరాబాద్ కబేలాకు తరలిస్తున్నారని , గోవులను కబిలాకు తరలిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గో సంరక్షణ కమిటీ సభ్యులు , హనుమాన్ సేన సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు .


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :